ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
- మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
- ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు
- నేడు లేదా రేపు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి
మరోవైపు, సీఎం కేసీఆర్ కొత్త సచివాలంలో నేడు ఇరిగేషన్ శాఖపై తొలి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ కొడంగల్ వికారాబాద్కు వెళ్లే తాగునీటి కాలువలను సమీక్షిస్తారు. సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.