యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. నిత్యకల్యాణం నిలిపివేత
- మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత
- పాతగుట్ట ఆలయంలోనూ నిలిచిపోనున్న నిత్య కల్యాణం
- ఐదో తేదీ నుంచి యథావిధిగా నిత్య కల్యాణం
- భక్తులు సహకరించాలన్న ఆలయ అధికారులు
మే 5వ తేదీ నుంచి తిరిగి ఇవన్నీ ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలోనూ రెండో తేదీ నుంచి 4 వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్టు తెలిపారు.