Sensex: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 65 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.67 శాతం పెరిగిన టాటా మోటార్స్ షేర్ విలువ 
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 59,632కి పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 17,624కి చేరుకుంది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.67%), ఎన్టీపీసీ (1.35%), ఏసియన్ పెయింట్స్ (1.24%), భారతి ఎయిర్ టెల్ (0.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.81%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.22%), సన్ ఫార్మా (-0.81%), ఇన్ఫోసిస్ (-0.68%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.63%), బజాజ్ ఫైనాన్స్ (-0.61%).

More Telugu News