విశాఖ శ్రీ శారదా పీఠంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్
- టీమిండియా టెస్టు జట్టుకు వికెట్ కీపర్గా భరత్
- ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం
- భార్యతో కలిసి రాజశ్యామల అమ్మవారికి పూజలు
- తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. టీమిండియా టెస్టు జట్టుకు వికెట్ కీపర్గా ఉన్న భరత్.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ కోసం తాను అహ్మదాబాద్ వెళ్తున్నట్టు స్వరూపానందేంద్రస్వామికి భరత్ తెలిపాడు.