గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి
- చంద్రబాబును విమర్శించిన వంశీ
- వంశీపై అదే రీతిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ అనుచరులు
- టీడీపీ కార్యాలయంలో సామగ్రి ధ్వంసం
- టీడీపీ ఆఫీసు ఆవరణలో కారుకు నిప్పంటించిన వైనం
దాంతో, మా నాయకుడినే విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు.