ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మృతి.. జగన్ సంతాపం
- గుండెపోటుతో కన్నుమూసిన వైవీ రావు
- కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన జగన్
- ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల తీవ్ర ఆవేదన
మరోవైపు వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని తెలియజేశారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.