రాష్ట్రపతికి స్వాతగం పలకని ముఖ్యమంత్రి కేసీఆర్
- హైదరాబాద్ కు విచ్చేసిన ద్రౌపది ముర్ము
- స్వాగతం పలికిన తమిళిసై, సత్యవతి రాథోడ్
- శ్రీశైలంకు బయల్దేరిన రాష్ట్రపతి
మరోపక్క, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆలయ పరిధిలోని ప్రధాన కూడళ్లలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాన్ని నిలిపివేశారు. స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్న అనంతరం భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.