విశాఖలో శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు... సీఎం జగన్ కు ఆహ్వానం
- జనవరి 27 నుంచి శారదా పీఠం ఉత్సవాలు
- తాడేపల్లి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి
- సీఎం జగన్ కు ఆహ్వాన పత్రిక అందజేత
కాగా, శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఆశ్రమంలో యజ్ఞయాగాదులు నిర్వహించనున్నారు.