: సమైక్యవాద పార్టీలకు 270 అసెంబ్లీ సీట్లు: లగడపాటి

వచ్చే ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలకు 270 అసెంబ్లీ స్థానాలు వస్తాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను అనుభవించిన కే కేశవరావు పార్టీని వీడడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలేనన్నారు.

More Telugu News