ఏపీలో మరో 10 మద్యం బ్రాండ్లకు అనుమతి
- తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు అనుమతి
- ఉన్న వాటి కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి
- అధికారికంగా వెల్లడించని ఏపీఎస్బీసీఎల్
తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్బీసీఎల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడం గమనార్హం.