జామ పండు దొంగిలించాడని కొట్టి చంపారు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం
- దళిత కుటుంబంలో విషాదం
- విచక్షణారహితంగా కొట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ
- తోట యజమానిపై కేసు పెట్టిన పోలీసులు
జామ కాయలు దొంగిలించాడని ఆరోపిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక ఓంప్రకాశ్ స్పృహ తప్పాడు. దీంతో ఓంప్రకాశ్ ను ఆసుపత్రిలో చేర్పించి భీంసేన్, బన్వారీ వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ ఓంప్రకాశ్ చనిపోవడంతో ఆ దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు మిగతా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.