అపరాద రుసుంతో పదోతరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజును ఈ నెల 6 లోగా చెల్లించాలని పరీక్షా సంచాలకులు తెలియజేశారు. ఆ తర్వాత వచ్చిన వాటిని అనుమతించబోమని తెలిపారు.