Thu 19:51 ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండు వీడియోలు విడుదల చేసిన బీజేపీ.. వీడియోల్లో రామచంద్ర పిళ్లై పేరు ప్రస్తావన ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం ఈ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు పాత్ర ఉందని బీజేపీ ఆరోపణ తాజాగా విడుదలైన వీడియోల్లో పిళ్లై పేరు ప్రస్తావన Read full story
Thu 08:21 ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైందన్న జడ్డూ లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చిన జడ్డూ నిన్ననే తను బాగా ఆడతానని భార్య చెప్పిందని వెల్లడించిన జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయాన్ని ఖాయం చేసిన ఆల్ రౌండర్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్ రాయల్స్ Read full story
Thu 08:20 ఇరాన్పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు! ఇరాన్పై యుద్ధం కోసం నెతన్యాహు పలుమార్లు ప్రతిపాదించారన్న జాన్ కెర్రీ బుష్, ఒబామా, బైడెన్ వంటి అధ్యక్షులు తిరస్కరించారని వెల్లడి డొనాల్డ్ ట్రంప్ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారన్న మాజీ మంత్రి అమెరికా ప్రజలతో అబద్ధాలు చెప్పి యుద్ధానికి పంపవద్దని కెర్రీ హెచ్చరిక Read full story
Thu 08:17 సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా Read full story
Thu 08:17 అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం మైలాపూర్లో ఓటు వేసిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ కారైకుడిలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత చిదంబరం బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక Read full story
Thu 08:11 కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే! ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా Read full story
Thu 08:05 తమిళనాడు, బెంగాల్లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి Read full story
Thu 07:42 హనీ ట్రాప్ కేసులో నిర్లక్ష్యం.. ఇద్దరు సీఐలపై వేటు, వీఆర్కు అటాచ్ అనంతపురంలో వెలుగు చూసిన భారీ హనీ ట్రాప్ ముఠా కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన సీఐలపై వేటు సీఐ శ్రీహర్ష, రాజేంద్రనాథ్ను వీఆర్కు పంపిన ఉన్నతాధికారులు ఎస్పీని ఆశ్రయించడంతో కదిలిన డొంక ముఠాలోని ప్రధాన మహిళా నిందితురాలు అరెస్ట్ Read full story
Thu 07:36 హర్మూజ్ జలసంధిలో కొత్త టెన్షన్.. ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక! గల్ఫ్లో ఇంటర్నెట్ కేబుళ్ల భద్రతపై ఇరాన్ అనుకూల మీడియా హెచ్చరిక హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు లక్ష్యంగా మారవచ్చని సూచన కేబుళ్లు దెబ్బతింటే గల్ఫ్ దేశాల కనెక్టివిటీకి తీవ్ర విఘాతం తప్పదని ఆందోళన ఇది గల్ఫ్ దేశాలకు ఇరాన్ పంపుతున్న వ్యూహాత్మక సంకేతమన్న విశ్లేషకులు Read full story
Thu 07:26 కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్! హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించిన ఎన్సీబీ మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్రజోలామ్ స్వాధీనం కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు Read full story