బంగ్లాదేశ్ ప్రధానితో గౌతం అదానీ భేటీ... ఫొటో ఇదిగో
- భారత్ పర్యటనలో బంగ్లా ప్రధాని హసీనా
- సోమవారం హసీనాతో భేటీ అయిన అదానీ
- బంగ్లాకు విద్యుత్ సరఫరాపై చర్చలు
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అభివృద్ధి పట్ల షేక్ హసీనా విస్పష్ట వైఖరితో ముందుకు సాగుతున్నారని అదానీ అన్నారు. గొడ్డా పవర్ ప్రాజెక్టు ద్వారా 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి, బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా లైను ఏర్పాటును ఆ దేశ విజయ్ దివస్ అయిన డిసెంబర్ 16 నాటికి పూర్తి చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు అదానీ ప్రకటించారు.