కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఢిల్లీలో తలవంచారు: సీపీఐ రామకృష్ణ
- ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడంలేదన్న రామకృష్ణ
- కేంద్రాన్ని జగన్ నిలదీయడంలేదని విమర్శ
- జగన్ విధానాలతో ఏపీ దివాలా తీస్తోందని వ్యాఖ్య
- వరుసగా మూడో ఏడాది సీపీఐ కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక
కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఏకగ్రీవం అయ్యారు. ఆయన ఏపీ కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా మూడోసారి. విశాఖలో జరిగిన 27వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిపారు. ఇక సీపీఐ ఏపీ సహాయక కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి మరోసారి ఎన్నికయ్యారు.