కర్ణాటక మిల్క్ డెయిరీని సందర్శించిన అమిత్ షా
- బెంగళూరు పర్యటనలో అమిత్ షా
- కేఎంఎఫ్ డెయిరీని పరిశీలించిన కేంద్ర హోం మంత్రి
- డెయిరీ కార్యకలాపాలపై ఆరా
డెయిరీలో ఆయా విభాగాలను పరిశీలిస్తూ సాగిన అమిత్ షా... మిల్క్ డెయిరీ కార్యకలాపాలపై ఆరా తీశారు. ఉద్యోగాల కల్పన, పాడి ఉత్పత్తిదారులకు ఆదాయం, వారి జీవనోపాధి మెరుగుదలకు డెయిరీ తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా వెంట కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఉన్నారు.