దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు
- గత 24 గంటల్లో 19, 673 పాజిటివ్ కేసుల నమోదు
- వైరస్ తో తాజాగా 39 మంది మృతి
- ప్రస్తుతం దేశంలో 1,43,676 క్రియాశీల కేసులు
ప్రస్తుతం దేశంలో 1,43,676 క్రియాశీల కేసులు ఉన్నాయి.
క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. కరోనా నుంచి దేశంలో ఇప్పటిదాకా 4,33,49,778 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల ఇప్పటిదాకా 5,26,357 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు 2,04,25,69,509 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 31,36,029 మందికి వ్యాక్సిన్ అందజేశారు.