సోనియా గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాల్సిందే: జైరాం రమేశ్
- న్యూస్ చానల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న జైరాం రమేశ్
- మరోసారి చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
- బీజేపీ నేతలు తరచూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన
గౌరవంగా చూడాల్సిన మహిళలపై బీజేపీ నేతలు, అధికార ప్రతినిధులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరువు నష్టం దావా ఎదుర్కోక తప్పదని జైరాం రమేశ్ హెచ్చరించారు.