నేడు విచారణకు రండి.. సంజయ్రౌత్కు ఈడీ సమన్లు
- మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌత్
- ఈ నెల 1న 10 గంటలపాటు విచారణ
- ఈడీ దర్యాప్తునకు సహకరిస్తానన్న రౌత్
ఈడీ సమన్లపై అప్పట్లో స్పందించిన రౌత్.. దీనిని కుట్రగా అభివర్ణించారు. దర్యాప్తు చేయడం ఈడీ కర్తవ్యమని, తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఈ రోజు వాళ్లు తనను పిలవడంతో వచ్చానని, ఈడీకి సహకరిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, పీఎంసీ బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో రౌత్ భార్య వర్షారౌత్ను కూడా ఈడీ ప్రశ్నించింది.