తెలంగాణలో తాజాగా 540 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 25,585 కరోనా పరీక్షలు
- మరోసారి 500కి పైన కొత్త కేసులు
- హైదరాబాదులో 272 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 708 మంది
- ఇంకా 4,481 మందికి చికిత్స
అదే సమయంలో 708 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 8,10,318 మంది కరోనా బారినపడగా, వారిలో 8,01,726 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,481 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
