పార్లమెంటులో అఖిలపక్ష భేటీ... ప్రధాని గైర్హాజరును ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ
- పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
- వైసీపీ నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరు
- టీడీపీ నుంచి కనకమేడల, గల్లా హాజరు
- టీఆర్ఎస్ తరఫున హాజరైన కేకే, నామా
ఇదిలా ఉంటే... ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఆ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరు కాగా... విపక్ష టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్లు హాజరయ్యారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వరరావులు హాజరయ్యారు.