ప్రధాని మోదీ, బీజేపీ నేతల కోసం కరీంనగర్ కు చెందిన యాదమ్మ బృందంతో తెలంగాణ వంటకాలు
- హైదరాబాదులో బీజేపీ జాతీయ సమావేశాలు
- నగరానికి విచ్చేసిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు
- మెనూలో తెలంగాణ వంటకాలు
- పర్యవేక్షించిన బండి సంజయ్
తెలంగాణ ప్రత్యేక వంటలను బీజేపీ సమావేశాల మెనూలో చేర్చారు. ఈ వంటకాలను సిద్ధం చేస్తుండగా, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షించారు. వంటవారికి పలు సూచనలు చేశారు.