పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం.. స్వయంగా హారతిచ్చిన యోగి.. వీడియో ఇదిగో
- జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి
- పాతబస్తీ పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలతో భద్రత
- బహిరంగ సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
కాగా, ఈ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దాదాపు 10 లక్షల మందిని ఈ సభకు తరలించాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.