ఈ నెల 27న అమ్మ ఒడి నిధుల విడుదల... తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే జమ
- లక్ష మంది విద్యార్థులను అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం
- గైర్హాజరు కారణంగా 51 వేల మంది విద్యార్థుల తొలగింపు
- అమ్మ ఒడి కోసం ఈ ఏడాది రూ.6,500 కోట్ల నిధుల కేటాయింపు
ఇదిలా ఉంటే... గతేడాది అమ్మ ఒడి పథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ ఏడాది లక్ష మందికి పైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది. పాఠశాలలకు గైర్హాజరు కారణంతో 51 వేల మంది విద్యార్థులను అనర్హులుగా తేల్చిన అధికారులు... ఇతరత్రా కారణాలతో మరో 50 వేల మందిని జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.