: వెంకన్న సేవలో గాయని సుశీల

ప్రముఖ నేపథ్య గాయని సుశీల కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల వెంకేశ్వరుడిని దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

More Telugu News