దేశంలో 150 శాతం పెరిగిన మధుమేహ రోగుల సంఖ్య... ఐసీఎంఆర్ వెల్లడి
- ప్రపంచంలో రెండో స్థానంలో భారత్
- ప్రతి ఆరుగురు షుగర్ పేషేంట్లలో ఒకరు ఇండియన్
- డయాబెటిస్ బాధితులపై కరోనా పంజా
భారత్ లో కరోనా మహమ్మారి అత్యధిక సంఖ్యలో ప్రాణాలను బలిగొనడానికి ఈ డయాబెటిస్ కూడా ఓ కారణమని ఐసీఎంఆర్ తన నివేదికలో వెల్లడించింది. షుగర్ తో బాధపడుతున్న వారిపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని పేర్కొంది.