TRS: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

TRS Rajya Sabha candidates files nomination
షార్ట్స్‌లో చూడండి
రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 


Go Back to Shorts
TRS
Rajya Sabha
Candidates
Nominations

More Telugu News