వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూత
- హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో పుస్తకాలు రాసిన నరసింహారావు
- నేటి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు
నరసింహారావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 29 డిసెంబరు 1948లో జన్మించారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.