ఇక 50 శాతం మంది ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్ లు
- ఈసారి భారత్ లోనే ఐపీఎల్
- తొలుత 25 శాతం మంది ప్రేక్షకులకే అనుమతి
- కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన మహారాష్ట్ర
- కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
- ఏప్రిల్ 6 నుంచి కళకళలాడనున్న స్టేడియంలు
ఈ మేరకు ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు షురూ చేసినట్టు వెల్లడించింది. ఏదేమైనా ప్రేక్షకుల నడుమ సాగే క్రికెట్ మ్యాచ్ ల మజాయే వేరు. బీసీసీఐ తాజా నిర్ణయంతో స్టేడియంలు అభిమానులతో మళ్లీ కళకళలాడనున్నాయి. కాగా, బోర్డు తాజా నిర్ణయం ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుంది.