ఉక్రెయిన్ నుంచి నేడు ఏపీకి చేరుకోనున్న 22 మంది విద్యార్థులు: టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు వెల్లడి
- ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో భయం భయం
- ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ విద్యార్థులు
- మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబై చేరుకోనున్న తెలుగు విద్యార్థులు
ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి 13 మంది విద్యార్థులు చేరుకోనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ, సాయంత్రం 4 గంటలకు ముంబై చేరుకునే మరో రెండు విమానాల్లో 9 మంది కలిపి మొత్తంగా 22 మంది విద్యార్థులు చేరుకుంటారని, అక్కడి నుంచి స్వస్థలాలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.