ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా పాజిటివ్
- భారత్ లో కరోనా దూకుడు
- లక్షల్లో రోజువారీ కేసులు
- తనకు కరోనా సోకిందన్న శరద్ పవార్
- ఆందోళన చెందనక్కర్లేదని వెల్లడి
అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. డాక్టర్లు సూచించిన మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శరద్ పవార్ సూచించారు.