చైనాకు దీటైన జవాబు.. గల్వాన్ లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన మన జవాన్లు.. ఇవిగో ఫొటోలు
- చైనా ఎగరేసిన రోజే త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
- ఫొటోలను ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి రిజిజు
- ధీశాలులైన సైనికులు జెండా ఎగరేశారంటూ పోస్ట్

ఇక అంతకుముందు గత ఏడాది డిసెంబర్ 30 రాత్రి అరుణాచల్ స్కౌట్స్, అస్సాం రెజిమెంట్ జవాన్లతో కలిసి రిజిజు అరుణాచల్ ప్రదేశ్ లోని బోమ్డిలాలోని ఆర్ఆర్ హిల్స్ లో కలియతిరిగారు. సైనికులతో మాట్లాడారు. మైనస్ 8 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనూ మన సైన్యం పనిచేస్తోందని, భారత సైన్యం జోష్ ఎప్పుడూ అత్యున్నతంగానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
