నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 14 మంది విద్యార్థులకు పాజిటివ్
- జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించిన అధికారులు
- భయాందోళనలలో తోటి విద్యార్థులు
- విద్యార్థులంతా హోం ఐసోలేషన్ లోకి
నార్సింగి మున్సిపల్ అధికారులు వెంటనే అప్రమత్తమై కాలేజీలో శానిటేషన్ చేశారు. మిగతా విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచారు. విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్ ఏమిటన్నది ధ్రువీకరించేందుకు వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు.