కలర్ జిరాక్స్ తో నకిలీ నోట్లు... గుంటూరు జిల్లా నడికుడి కేంద్రంగా కార్యకలాపాలు
- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
- ముఠా సభ్యుల అరెస్ట్
- రూ.45 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం
- ఇప్పటివరకు రూ.2.2 లక్షల నకిలీ నోట్ల చలామణీ
కాగా ఈ ముఠా సభ్యులు గుంటూరు జిల్లాలోని దుర్గి, అచ్చంపేట, రెంటచింతల, దాచేపల్లి ప్రాంతాలకు చెందినవారని జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. వారి నుంచి ఓ కంప్యూటర్, పలు ప్రింటర్లు, స్కానర్, రూ.45 లక్షల విలువైన నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.