పశ్చిమ బెంగాల్లో ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్.. 65కు పెరిగిన కేసులు
- ముర్షీదాబాద్ చిన్నారికి సోకిన ఒమిక్రాన్
- ఈ నెల 10న అబుదాబి నుంచి రాక
- దంపతులకు నెగటివ్, బాలుడికి పాజిటివ్
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు
- పశ్చిమ బెంగాల్లో తొలి కేసు
అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయారు. హైదరాబాద్లో వారికి నిర్వహించిన పరీక్షల్లో దంపతులిద్దరికీ కరోనా సోకలేదని నిర్ధారణ కాగా, బాలుడికి పాజిటివ్గా తేలింది. దీంతో చిన్నారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. నిన్న నివేదిక రాగా ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. బాలుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.