ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళుతూ... హుషారుగా డ్యాన్సులు చేసిన రైతులు.. వీడియో ఇదిగో
- సాగుచట్టాల రద్దు కోరుతూ 15 నెలలుగా ఆందోళన
- నిరసన వీడుతూ కదులుతున్న రైతులు
- బోర్డర్ వద్ద సంబరాలు జరుపుకుంటున్న వైనం
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్ కౌశాంబిని విడిచి రైతులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. బోర్డర్ వద్ద వేసిన టెంట్లను రైతులు తొలగించారు. ఈ నేపథ్యంలో బోర్డర్ వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు. పాటలు పెట్టుకుని హుషారుగా డ్యాన్సులు చేసిన వీడియో వైరల్ అవుతోంది.