సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్, తిరుపతి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
- ఈ నెల 18 నుంచి అందుబాటులోకి
- రద్దీని తట్టుకునేందుకేనన్న దక్షిణ మధ్య రైల్వే
- ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచన
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ కోరారు.