బీజేపీ గూండాలు జీహెచ్ఎంసీ ఆఫీసును ధ్వంసం చేశారు: కేటీఆర్
- నిన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ ఆందోళన
- కార్యాలయంపై దాడి జరిగిందన్న కేటీఆర్
- గాడ్సే భక్తులు అంటూ వ్యాఖ్యలు
- చర్యలు తీసుకోవాలంటూ సీపీని కోరిన కేటీఆర్
జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరాచక శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు చొచ్చుకువచ్చినప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.