Fri 13:05 ఇకపై ఆటోమేటిక్ గా జాబ్ రీ–ఆథరైజేషన్.. హెచ్4 వీసాలపై అమెరికా గుడ్ న్యూస్ అంగీకారం తెలిపిన హోం ల్యాండ్ సెక్యూరిటీస్ వేలాది మంది హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు మేలు ట్రంప్ హయాంలో రీ–ఆథరైజేషన్ రద్దు Read full story
Tue 15:55 తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి "జై తెలంగాణ, జై కేరళ" అంటూ ప్రసంగం ప్రారంభం తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేశారన్న కవిత ఉచిత బస్సు మినహాయించి ఏ హామీని నెరవేర్చలేదన్న కవిత Read full story
Tue 15:50 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్ హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ యత్నం అప్రజాస్వామికమన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమన్న నారా లోకేశ్ Read full story
Tue 15:41 అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ అల్లరి నరేశ్ హీరోగా 'కనక దుర్గ' చిత్రం ప్రారంభం తమిళ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్ ఎంట్రీ భక్తి ప్రధాన యాక్షన్ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల, పలువురు సినీ ప్రముఖుల హాజరు Read full story
Tue 15:33 అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్ రాజకీయ విభేదాలు సహజం కానీ వ్యక్తిగత దూషణలు తగవని హితవు అవినీతి, సుస్థిరాభివృద్ధి సూచీల్లో తెలంగాణ కంటే కేరళ మెరుగ్గా ఉందని గణాంకాలతో వెల్లడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నది తామేనని స్పష్టీకరణ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వదిలేసిన ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని వివరణ Read full story
Tue 15:32 దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు 14 మిలియన్లకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్న పెజెష్కియాన్ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ ఇరాన్ కోసమే నిలబడ్డాను.. నిలబడతానని వ్యాఖ్య Read full story
Tue 15:17 ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న వైనం గతంలో పలుమార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు Read full story
Tue 15:12 అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదే అసలైన పరీక్ష అంటూ విజయసాయి ట్వీట్ గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అమరావతిని నిర్లక్ష్యం చేశాయని విమర్శలు రద్దు చేసిన 50,000 పేదల పట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ కులమతాలకు అతీతంగా అందరి రాజధానిగా అమరావతిని నిర్మించాలని సూచన Read full story
Tue 15:11 ఎయిరిండియా ఇంధన సర్ఛార్జీ భారీగా పెంపు దూరం ఆధారంగా సర్ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన దేశీయంగా రూ.299 నుంచి రూ.899 వరకు సర్ఛార్జీ వసూలు అంతర్జాతీయ సర్వీసులకు 24 నుంచి 280 డాలర్ల వరకు వసూలు Read full story
Tue 15:07 భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది! కమికాజే డ్రోన్లను తయారు చేసిన స్వదేశీ సంస్థ ‘ఇన్సైడ్ ఎఫ్పీవీ’ రెండు నెలల్లోనే సైన్యానికి డ్రోన్లను అందించిన వైనం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న డ్రోన్లు Read full story