మా ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారు: అచ్చెన్నాయుడు
- టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి
- పట్టాభి ఇంటి వద్ద విధ్వంసం
- గవర్నర్ కు వివరించిన టీడీపీ నేతలు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న అచ్చెన్న
- ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాలని డిమాండ్ చేశారు. తమపైనే దాడిచేసి, తమపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. లోకేశ్ పైనా, ఇతర నేతలపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ డీజీపీ ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.