-
'సలార్' దర్శకుడితో ప్రభాస్ మరో ప్రాజక్ట్?
- వివిధ భాషల దర్శకులతో ప్రభాస్
- పోస్ట్ ప్రొడక్షన్ దశలో 'రాధే శ్యామ్'
- సిద్ధార్థ్ ఆనంద్ తో భారీ ప్రాజక్ట్
- ప్రశాంత్ నీల్ తో ఇప్పటికే 'సలార్'
-
కొత్త కాంట్రాక్టులతో బుమ్రాకు రూ.2 కోట్ల నష్టం.. పునరాలోచనలో బీసీసీఐ?
- 2025-26 సీజన్కు బీసీసీఐ కొత్త వార్షిక కాంట్రాక్టుల విడుదల
- ఏ+ గ్రేడ్ను తొలగించడంతో బుమ్రాకు రూ.2 కోట్ల ఆర్థిక నష్టం
- అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నా గ్రేడ్ తగ్గడంపై అసంతృప్తి
- బుమ్రా నష్టాన్ని భర్తీ చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న బీసీసీఐ
-
'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ
- అసభ్యకర పదాలు ఉండటంపై తీవ్ర విమర్శలు
- ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించినట్లు వెల్లడి
- అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నానన్న మంగ్లీ
-
పవన్ డైలాగ్తో రాశీఖన్నా ప్రచారం.. వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్
- రేపు ఉగాది కానుకగా విడుదల కానున్న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ డైలాగ్తో వినూత్న ప్రచారం
- ఈ డైలాగ్ రాసి ఉన్న షర్ట్ ధరించి ప్రమోషన్లలో పాల్గొంటున్న రాశీఖన్నా
- హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
-
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
- దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని చెప్పిన కేంద్రం
- ఆందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే రాష్ట్రాలకు ప్రోత్సాహం
- దేశీయంగా 40 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
- సాధారణంగానే కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీలు
-
చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం
- చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని కథనాలు
- రష్యన్ ట్యాంకర్కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదన్న భారత్
- వెల్లడించిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి
-
భారత్ ట్యాక్సీ సూపర్ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం
- రూ.5 కోట్ల పెట్టుబడితో డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయం అందించిన భారత్ ట్యాక్సీ
- డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని సహకార నమూనా
- ప్రయాణికులపై ఉండని సర్జ్ ప్రైసింగ్, కన్వీనియన్స్ ఫీజు భారం
- డ్రైవర్లే యజమానులుగా ఉండే సరికొత్త విధానం
- ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో సేవలు.. త్వరలో దేశవ్యాప్త విస్తరణ
-
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు
- 22న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపిన తుమ్మల
- 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని వెల్లడి
- రేపు నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి
-
పోలవరం నిర్వాసితుల త్యాగం మరువలేనిది.. వారిని గుండెల్లో పెట్టుకుంటాం: సీఎం చంద్రబాబు
- పోలవరం నిర్వాసితులకు మూడో విడతగా రూ.226 కోట్ల పరిహారం విడుదల
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందన్న సీఎం చంద్రబాబు
- వారంలో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
- 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు అందించిన ప్రభుత్వం
- ప్రభుత్వ సాయంతో తమ జీవితాలు బాగుపడ్డాయని నిర్వాసితుల హర్షం
-
లాకప్లో నన్ను శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశారు: అంబటి రాంబాబు
- తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండేలా చేశారన్న అంబటి
- తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని మండిపాటు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శ