యూనివర్సిటీలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించాలి: గవర్నర్ బిశ్వభూషణ్
- స్నాతకోత్సవాలు జరపకపోవడంపై అసంతృప్తి
- ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే ఆదేశాలు
- కొన్ని వర్సిటీల్లో జాప్యం జరుగుతోందన్న గవర్నర్
- మరోసారి ఉన్నత విద్యామండలి చైర్మన్ కు ఆదేశాలు
కొవిడ్ దృష్ట్యా భౌతికంగా వీల్లేకున్నా, వర్చువల్ గా జరపాలని తాజాగా ఆదేశించారు. ఇకపై ఏటా స్నాతకోత్సవాలు జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ కు స్పష్టం చేశారు.