కర్నూలులో ఏపీ మావన హక్కుల కార్యాలయం ప్రారంభం
- కార్యాలయాన్ని ప్రారంభించిన జస్టిస్ సీతారామమూర్తి
- సమయాభావం వల్ల స్టేట్ గెస్ట్ హౌస్ లో కార్యాలయం ఏర్పాటు
- కరోనా వల్ల ఆన్ లైన్ లోనే ఫిర్యాదుల స్వీకరణ
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల స్టేట్ గెస్ట్ హౌస్ లోనే తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారానే ఫిర్యాదులను స్వీకరిస్తామని అన్నారు.