రేపటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర
- ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర
- చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
- నాలుగు విడతల్లో పాదయాత్ర
- అక్టోబరు 2న ముగియనున్న తొలి విడత
ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగు విడతల్లో కొనసాగనుంది. మొదటి విడత పాదయాత్ర అక్టోబరు 2న హుజూరాబాద్ లో ముగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పాదయాత్ర రోజుకు పది కిలోమీటర్లు కొనసాగనుంది. కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రజా సంగ్రామ యాత్ర తొలి రెండ్రోజులు హైదరాబాద్ పరిధిలోనే జరగనుంది.