గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. పడిపోయిన ఏపీ, తెలంగాణ ఆదాయం
- సగటున 8.3 శాతం తగ్గిన జీఎస్టీ ఆదాయం
- ఏపీకి రూ. 3.48, తెలంగాణకు 8.72 శాతం తగ్గిన వసూళ్లు
- రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్కు 3.48 శాతం, తెలంగాణకు 8.72 శాతం వసూళ్లు తగ్గినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఆదాయం రూ. 39,820 కోట్ల నుంచి రూ. 36,346 కోట్లకు పడిపోగా, 2019-20లో రూ. 27,108 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆదాయం 2020-21 నాటికి రూ. 26,163 కోట్లకు తగ్గినట్టు మంత్రి వివరించారు.