ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారి నియామకం
- కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ గా ఆర్పీ సిసోడియా
- వాదనలకు ప్రభుత్వం తరఫు న్యాయవాది నియామకం
- ఆదేశాలు జారీ చేసిన సీఎస్
- వివరణ ఇవ్వాలని ఏబీకి ఆదేశం
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు కొనసాగిన సమయంలో పలు పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తనపై కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు.