హోంమంత్రిని అవమానించిన సజ్జల దళిత జాతికి క్షమాపణలు చెప్పాలి: వర్ల రామయ్య
- సజ్జలపై వర్ల రామయ్య ధ్వజం
- రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యలు
- గుంటూరులో తానే శంకుస్థాపన చేశారని విమర్శ
- హోంమంత్రిని పక్కనబెట్టారని ఆరోపణ
దళిత వర్గానికి చెందిన హోంమంత్రిని పక్కనబెట్టి గుంటూరులో తానే శంకుస్థాపన చేశారని, తద్వారా దళిత మహిళను అవమానించారని వర్ల రామయ్య ఆరోపించారు. హోంమంత్రి పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సజ్జల దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.