అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమపై హైకోర్టులో విచారణ.. న్యాయస్థానం ఆదేశాలు
- పరిశ్రమ నుంచి ప్రమాదకరస్థాయిలో సీసం
- నివేదిక సమర్పించిన పీసీబీ
- అభ్యంతరం వ్యక్తం చేసిన అమరరాజా న్యాయవాది
- తోసిపుచ్చిన కోర్టు!
అయితే, పీసీబీ నివేదికపై అమరరాజా బ్యాటరీస్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పగా, కోర్టు అమరరాజా తరఫు వాదనలను తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. నివేదికలోని అంశాలను సమగ్రంగా పరిశీలించినట్టు న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. సీసం స్థాయిని తగ్గించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అమరరాజా సంస్థను ఆదేశించింది. లేకపోతే, పరిశ్రమ విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.