ఇథియోపియాలో మారణహోమం.. వైమానిక దాడుల్లో 80 మంది మృతి
- సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య గత పోరు
- విమానం నుంచి మార్కెట్లోకి జారవిడిచిన బాంబులు
- క్షతగాత్రులకు వైద్యం అందించకుండా అడ్డుకుంటున్న సైన్యం
ఈ క్రమంలోనే ఈ వైమానిక దాడి జరిగింది. మార్కెట్పై విమానం నుంచి బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.