డబ్ల్యూటీసీ ఫైనల్ కు 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ
- ఈ నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్
- సౌతాంప్టన్ వేదికగా టైటిల్ సమరం
- విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టీమిండియా ఎంపిక
జట్టు వివరాలు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్.